Current Affairs Telugu September 2024 For All Competitive Exams

526 total views , 10 views today

166) పౌర విమానయానంపై 2వ ఆసియా పసిఫిక్ మంత్రుల సమావేశం ఇటీవల ఎక్కడ జరిగింది ?

A) షాంగై
B) న్యూఢిల్లీ
C) టోక్యో
D) ముంబాయి

View Answer
B) న్యూఢిల్లీ

167) ఈ క్రింది ఏ దేశాన్ని ఓడించడం ద్వారా పురుషుల “ఆసియా చాంపియన్స్ ట్రోఫీ 2024” టైటిల్ ను భారత్ గెలుచుకుంది ?

A) పాకిస్తాన్
B) జపాన్
C) చైనా
D) దక్షిణ కొరియా

View Answer
C) చైనా

168) ఆర్థిక మంత్రిత్వ శాఖ క్రింద పనిచేసే డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ ఇటీవలNHPC,SECI,RCIL,SJVN కంపెనీలకి నవరత్న హోదా ఇచ్చింది. కాగా దేశంలోనే మొత్తం నవరత్న కంపెనీల సంఖ్య ఎంత ?

A) 25
B) 24
C) 20
D) 27

View Answer
A) 25

169) ఇటీవల సింధు నది జలాల ఒప్పందంలో మార్పుల కోసం పాకిస్థాన్ కు భారత్ అధికారికంగా నోటీసు జారీ చేసింది. కాగా ఇరుదేశాల మధ్య ఈ ఒప్పందం ఏ సంవత్సరంలో జరిగింది ?

A) 1971
B) 1958
C) 1965
D) 1960

View Answer
D) 1960

170) ఈ క్రింది వానిలో సరైనది ఏది?
(1).డ్రోన్ రూల్స్ 2021 ప్రకారం డ్రోన్ ల టైప్ సర్టిఫికేషన్ కోసం ఘజియాబాద్ లోని నేషనల్ టెస్ట్ హౌస్ (NTH) ని క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (QCI) తాత్కాలికంగా ఆమోదించింది.
(2).NTH తన దృవీకరణ సేవలను రూ.1.5 లక్షలకు అందిస్తోంది.

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు

View Answer
C) 1,2

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Solve : *
15 × 5 =